Friday, January 22, 2010

1956 నుంచి 2008 సభాపతులు




శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ముట్ట ముదటి స్పీకర్ 1952-12-4౪వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1962-02-26 వరకు పదవిలో ఉన్నారు వీరి హయాంలో ముట్ట ముదటి సారిగా 1960va అఖిల భారత స్పీకర్ల సదస్సు హైదరాబాద్ లో జరిగింది.